విజయవాడ: చంద్రబాబు పూటకో అబద్ధం చెబుతున్నారని వైయస్ఆర్సీపీ ఎమ్మెల్యే కోడాలి నాని విమర్శించారు. చంద్రబాబుకు ప్రత్యేక హోదా అవసరం లేదని, ప్యాకేజీ కావాలని ఫైర్ అయ్యారు. ధర్మ పోరాటం అనే మాట మాట్లాడే అర్హత చంద్రబాబుకు లేదని ధ్వజమెత్తారు. చంద్రబాబును చూసి ఊసరవెళ్లి కూడా సిగ్గుపడుతుందని పేర్కొన్నారు. ఊసరవెళ్లి కంటే వేగంగా చంద్రబాబు రంగులు మార్చగలడని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JdffQJ
via IFTTT July 12, 2018 at 12:00AM
No comments:
Post a Comment