తూర్పు గోదావరి: వైయస్ జగన్ను కలిసిన రాయవరం జూనియర్ కళాశాల విద్యార్థులు కలిశారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను రాయవరం వద్ద విద్యార్థులు కలిసి తమ కాలేజీ భవనం మార్చాలని వినతిపత్రం అందజేశారు. కాలేజీ పంట పొలాల మధ్య ఉండటంతో పాములు వస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వర్షాలు పడితే కాలేజీకి వెళ్లలేకపోతున్నామని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L44j9Q
via IFTTT July 11, 2018 at 04:49PM
No comments:
Post a Comment