11 July 2018

వైయస్‌ఆర్‌సీపీలో చేరిన మాజీ మంత్రి మహిధర్‌రెడ్డి https://ift.tt/2KXIVWX

తూర్పు గోదావరి: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు వివిధ పార్టీల నాయకులు ఆకర్శితులవుతున్నారు. తాజాగా ప్రకాశం జిల్లాకు చెందిన మాజీ మంత్రి మహిధర్‌రెడ్డి వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో వైయస్‌ఆర్‌సీపీలో చేరారు. తూర్పు గోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ను మహిధర్‌రెడ్డి కలిసి పార్టీలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KXIVWX
via IFTTT July 11, 2018 at 04:46PM

No comments:

Post a Comment