ప్రతి కులానికి ప్రత్యేకంగా కార్పొరేషన్ ను ఏర్పాటు చేసి ఆర్ధిక చేయూతనిస్తానని ఇచ్చిన హామీ మేరకు తమ కులానికి కూడా ప్రత్యేకంగా కార్పొరేషన్ ఏర్పాటు చేసేలా చర్యలుతీసుకోవాలని రాష్ట్ర ముదిరాజ్ సంఘం సభ్యులు ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డికి విజ్ఞప్తి చేశారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ ను గురవారం నాడు ముదిరాజు సంఘం సభ్యులు కలుసుకున్నారు. రాష్ట్రంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rMSGf6
via IFTTT
No comments:
Post a Comment