ప్రజా సంకల్పయాత్ర 164 రోజు నాటి పాదయాత్ర గోపాలపురం నియోజకవర్గంలో జరగనుంది. ప్రతిపక్ష నేత వైయస్ జగన్ మోహన్ రెడ్డి ద్వారకాతిరుమల మండలంలోని రాజపంగిడి గుడెం, సూర్యచంద్రరావుపేటల మీదుగా గొల్లగూడెం వరకు పాదయాత్ర చేయనున్నారు. అటు నుంచి మధ్యాహ్నం తిరుమలపాలెం, పాములూరు గూడెం వరకు ప్రజాసంకల్పయాత్ర కొనసాగుతుంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KqJEvZ
via
IFTTT
No comments:
Post a Comment