04–07–2018, బుధవారంద్రాక్షారామం, తూర్పుగోదావరి జిల్లా ఈ రోజు కుయ్యేరు, బాలాంత్రం, వేగయమ్మపేట, ద్రాక్షారామం మీదుగా పాదయాత్ర సాగింది. ఉదయం చిత్తూరు జిల్లా నుంచి మామిడి రైతులు వచ్చి కలిశారు. ఏడాదిపాటు కష్టపడి పండించిన మామిడిని రోడ్డుపై పారబోసే దురవస్థను వివరించారు. ఆరుగాలం శ్రమించి పండించిన పంటకు గిట్టుబాటు ధరలేక, అమ్ముకుందామంటే.. మరింత అప్పుల ఊబిలోకి కూరుకుపోయే పరిస్థితి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2u2BumY
via IFTTT July 05, 2018 at 02:48PM
No comments:
Post a Comment