తూర్పు గోదావరి: వర్షం కారణంగా మంగళవారం వైయస్ జగన్ చేపట్టిన ప్రజా సంకల్ప యాత్రకు విరామం ప్రకటించినట్లు వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి తలశీల రఘురాం ప్రకటించారు. ఉదయం నుంచి వర్షం కురుస్తుండటంతో రోడ్డుపై నీరు నిలవడంతో వైయస్ జగన్ పాదయాత్రకు అంతరాయం ఏర్పడిందన్నారు. రేపటి నుంచి ప్రజా సంకల్ప యాత్ర కొనసాగుతుందని ఆయన వివరించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NIIUoy
via IFTTT July 10, 2018 at 10:19PM
No comments:
Post a Comment