2 July 2018

ఉవ్వెత్తున ఎగసిపడిన జనతరంగం https://ift.tt/2NhwnYJ

యానాం–ఎదుర్లంక వంతెనపై జనజాతరజననేతకు అపూర్వ స్వాగతం పలికిన కోనసీమతూర్పుగోదావరి: యానాం– ఎదుర్లంక వంతెనపై జనతరంగం ఉవ్వెత్తున ఎగసిపడింది. బ్రిడ్జి జన జాతరతో కళకళలాడింది. 203వ రోజు ప్రజా సంకల్పయాత్ర ప్రారంభించిన వైయస్‌ జగన్‌కు కోనసీమ ప్రజలకు అపూర్వస్వాగతం పలికారు. పార్టీ జెండాలు చేతపట్టి వైయస్‌ జగన్‌ వెంట వేలాది మంది అభిమానులు, కార్యకర్తలు ఆయన అడుగులో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NhwnYJ
via IFTTT July 02, 2018 at 08:26PM

No comments:

Post a Comment