తూర్పుగోదావరి : ‘‘దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే నేను బతికానన్నా’’ అని ఊలపల్లికి చెందిన బాదిరెడ్డి శ్రీదేవి జగన్ను తెలిపింది. ‘‘తొమ్మిదో తరగతి చదువుతుండగా పాఠశాలలో పడిపోవడంతో చెవి వెనుక భాగంలో తీవ్రగాయమైందని, తల్లిదండ్రులు కాకినాడ ఆస్పత్రికి తరలించి వైద్యం చేయించినా చెవిలో నుంచి రక్తం చీము రూపంలో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2NeoClz
via IFTTT July 14, 2018 at 05:40PM
No comments:
Post a Comment