విశాఖ: కార్మికులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని చంద్రబాబు నెరవేర్చలేదని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్రెడ్డి మండిపడ్డారు. విశాఖపట్నంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఐకేపీ, మెప్మా ఉద్యోగులకు వేతనాలు పెంచుతామని మోసం చేశారన్నారు. రాష్ట్రంలో మూడున్నర లక్షల మంది కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఎప్పుడు ఉద్యోగాలు ఊడబెరుతారోనని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Nb5zJE
via IFTTT July 01, 2018 at 08:18PM
No comments:
Post a Comment