అనంతపురం: ప్రత్యేక హోదా సాధన కోసం, విభజన చట్టంలోని హామీల అమలు కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తునన వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ సోమవారం మరో పోరాటం చేస్తోంది. జిల్లాల వారీగా నిర్వహిస్తున్న వంచన పై గర్జన దీక్షల్లో భాగంగా మూడో దీక్ష కార్యక్రమాన్ని అనంతపురం ఆర్ట్స్ కళాశాల ఎదురుగా ఉన్న మైదానంలో నిర్వహిస్తున్నారు. ఉదయం 9 గంటల నుంచి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MFhm1R
via IFTTT July 02, 2018 at 01:18PM
No comments:
Post a Comment