తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా వైయస్ జగన్ అనపర్తి నియోజకవర్గంలోని గొల్ల మామిడాల గ్రామానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా జననేతకు ఆత్మీయ స్వాగతం లభించింది. కాసేపట్లో బహిరంగ సభ ప్రారంభం కానుంది. వేలాదిగా జనం తరలిరావడంతో మామిడాల కిటకిటలాడుతోంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2meWR0R
via IFTTT July 14, 2018 at 10:14PM
No comments:
Post a Comment