అనపర్తి నియోజకవర్గ ప్రజానికంతూర్పుగోదావరి: ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి వైయస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేసుకుంటామని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గ ప్రజలు ముక్తకంఠంతో చెబుతున్నారు. చంద్రబాబును నమ్మి మోసపోయామని, వైయస్ జగన్ను సీఎంను చేసుకొని మా బతుకులు బాగుచేసుకుంటామని వారంతా అంటున్నారు. అనపర్తి నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తోంది.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2meS8MF
via IFTTT July 14, 2018 at 09:03PM
No comments:
Post a Comment