3 July 2018

ఏళ్లు గడుస్తున్నా పరిహారం అందించరా? https://ift.tt/2lSjY16

హైదరాబాద్ : రైతులకు అందించాల్సిన పంటనష్టపరిహారాన్ని అందజేయడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అలసత్వం ప్రదర్శిస్తున్నాయని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ మాజీ ఎంపీ వైయస్‌ అవినాష్‌రెడ్డి విమర్శించారు. వైయస్‌ఆర్‌ జిల్లా రైతులతో కలిసి హైదరాబాద్‌ ఏఐసీ కార్యాలయం ఎదుట ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3గంటల వరకు ఆయన బైఠాయించారు. రైతులకు పంట నష్టపరిహారం అందించాలని డిమాండ్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lSjY16
via IFTTT July 03, 2018 at 09:58PM

No comments:

Post a Comment