2 July 2018

రాష్ట్ర హక్కులను మోదీ పాదాల వద్ద తాకట్టు పెట్టారు https://ift.tt/2lQLX0V

అనంతపురం: ఎన్నికల సమయంలో రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో టిడిపి, బిజెపి ప్రభుత్వాలు విఫలమయ్యాయని అనంతపురం మాజీ ఎంపి అనంత వెంకట్రామిరెడ్డి అన్నారు. ఇక్కడి ఆర్ట్స్ కళాశాల మైదానంలో జరుగుతున్న వంచన పై గర్జన దీక్షలో ఆయన ప్రసంగించారు. ప్రత్యేక హోదా తోపాటు , 7 వెనకబడిన జిల్లాల అభివృద్ధికి పాటుపడతామని ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కారని మండిపడ్డారు. చంద్రబాబు ఏపీ హక్కులను

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lQLX0V
via IFTTT July 02, 2018 at 05:08PM

No comments:

Post a Comment