13 July 2018

సింగపూర్‌ పర్యటనతో చంద్రబాబు ఏం సాధించారు? https://ift.tt/2KTbLIL

హైదరాబాద్‌: సింగపూర్‌ పర్యటనతో చంద్రబాబు ఏం సాధించారని ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి ప్రశ్నించారు. సింగపూర్‌ సదస్సుకు చంద్రబాబును ఎవరూ పిలువలేదన్నారు. టికెట్టు తీసుకుని ఆ సదస్సుకు వెళ్లారన్నారు. నాలుగేళ్లలో ఆయన ఆరుసార్లు సింగపూర్‌కు వెళ్లారని విమర్శించారు. అమరావతిలో అందరూ ఎలక్ట్రికల్‌ బైక్స్‌లో తిరుగుతున్నట్లు చంద్రబాబు అక్కడ ప్రచారం చేశారన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క వాగ్ధానం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KTbLIL
via IFTTT July 13, 2018 at 04:52PM

No comments:

Post a Comment