4 July 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన గీత కార్మికులు https://ift.tt/2IQRPR5

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా బుధవారం ఎ్రరపోతవరం వద్ద వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డిని గీత కార్మికులు కలిశారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేస్తామని చెప్పి చంద్రబాబు అమలు చేయలేదని గీత కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రమాదవశాత్తు చెట్టు మీద నుంచి జారిపడితే ప్రభుత్వం నుంచి ఎలాంటి సాయం అందడం లేదని ఫిర్యాదు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IQRPR5
via IFTTT July 04, 2018 at 08:20PM

No comments:

Post a Comment