4 July 2018

ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా వెరవను https://ift.tt/2IO2a09

  చిత్తూరు: త‌న‌ను ఎంత‌గా ప్ర‌లోభ‌పెట్టినా..ఎన్ని త‌ప్పుడు కేసులు పెట్టినా వెర‌వ‌న‌ని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్‌ ఎం. సునీల్‌కుమార్ పేర్కొన్నారు.  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఫిరాయించి టీడీపీలోకి వస్తే రూ. 40 కోట్లు ఇస్తామని ఆ పార్టీ నాయకులు తనతో బేరాలు ఆడారని ఆయ‌న‌ వెల్లడించారు. ఒప్పుకోకపోతే తప్పుడు కేసులు పెడతామని కూడా బెదిరించారని ఆయన

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2IO2a09
via IFTTT July 04, 2018 at 03:49PM

No comments:

Post a Comment