2 July 2018

ప్రజా సంకల్పయాత్ర 203 రోజు షెడ్యూల్ https://ift.tt/2MH0Qi3

ముమ్మడి వరం: వైయస్ ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర తూర్పు గోదావరి జిల్లాలో కొనసాగుతోంది. సోమవారం నాడు 203 నాటి పాదయాత్రను వైయస్ జగన్ కొమరగిరి శివారు నుంచి ప్రారంభిస్తారు. పాత ఇంజారం, యానాం బ్రిడ్జి, సుంకరపాలెం, చింతకులవారిపేట, ఇంజారం మీదుగా కోలంక వరకు పాదయాత్ర జరుగుతుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2MH0Qi3
via IFTTT July 02, 2018 at 05:30AM

No comments:

Post a Comment