ప్రజల కోసమే జననేత పాదయాత్ర రాజన్న పాలన అందించడమే ధ్యేయం జిల్లా జిల్లాకు పెరుగుతున్న ప్రజాదరణ ప్రజా సమస్యలు కడతేర్చేందుకు ఎక్కడికక్కడ నిర్ణయాలు నాలుగేళ్లుగా చంద్రబాబు చేతిలో దగాపడ్డామని సర్వత్రా అభిప్రాయం పశ్చిమగోదావరి: ఇడుపులపాయ నుంచి మొదలైన ప్రజా సంకల్పయాత్ర మరో చరిత్ర సృష్టిస్తోంది. ఎనిమిది జిల్లాల్లో పాదయాత్ర పూర్తి చేసుకొని తొమ్మిదో జిల్లాలోకి అడుగుపెట్టిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైయస్ జగన్మోహన్రెడ్డికి పశ్చిమ ప్రజలు ఘన
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2GeeFR9
via IFTTT
No comments:
Post a Comment