తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో , నాలుగేళ్ల కాలంలో విజయనగరం జిల్లాకు ఒరిగిందేమీ లేదనీ, రాష్ట్రాన్ని పూర్తిగా అథోగతి పాలు చేశారని వైయస్ ఆర్ కాంగ్రెస్ సీనియర్ నాయకులు బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. కేంద్ర కేబినెట్ లో నాలుగేళ్ల పాటు మంత్రిగా ఉన్న అశోక్ గజపతిరాజు , జిల్లా సమస్యలపై ఒక్కసారైనా చర్చించారా అని నిలదీస్తూ, ఆయన అలా చేసి ఉంటే తాను
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2rMb9cB
via IFTTT
No comments:
Post a Comment