13 May 2018

వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరిన టిడిపి నేత

దెందులూరు : గుంటూరు జిల్లా గురజాలకు చెందిన టిడిపినేత వై మురళీధర్ రెడ్డి వైయస్ ఆర్ కాంగ్రెస్ లో చేరారు. ప్రజా సంకల్పయాత్రలో ఉన్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి ఆయనకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పార్టీ నాయకులు కాసు మహేష్ రెడ్డి ఆధ్వర్యంలో ఆయన పార్టీలో చేరారు. ఈ సందర్భంగా మురళీధర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగుదేశం హయాంలో

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2KZ5IyU
via IFTTT

No comments:

Post a Comment