13 May 2018

పశ్చిమలోకి పాదయాత్ర

ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డి పశ్చిమగోదావరి జిల్లాలో అడగుపెట్టారు. ఆదివారం మధ్యాహ్నం ఆయన కృష్ణా జిల్లా కైకలూరు నియోజకవర్గం నుంచి ఎలూరు మండలంలోకి ప్రవేశించే పెదయెడ్లగాడి వంతెన మీదుగా జిల్లాలోకి ప్రవేశించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు కారుమూరు నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ ఆళ్లనాని తదితర నాయకులందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి జననేతకు ఘనస్వాగతం పలికారు. వైయస్ జగన్

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2jUXRpV
via IFTTT

No comments:

Post a Comment