14 May 2018

జననేత సమక్షంలో పార్టీలో చేరిన శ్రీనివాసరావు

పశ్చిమ గోదావరి: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి వలసలు ఊపందుకున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు మార్కెట్‌ యార్డు మాజీ చైర్మన్‌ వడ్లపట్ల శ్రీనివాసరావు జననేత సమక్షంలో వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరారు. శ్రీనివాసరావుతో పాటు దుగ్గిరాల మాజీ సర్పంచ్‌ వెంటం ఆనందరావుతో పాటు పలువురు కాంగ్రెస్‌ నేతలు వైయస్‌ఆర్‌ సీపీలో చేరారు. ఈ సందర్భంగా వైయస్‌

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kld0f4
via IFTTT

No comments:

Post a Comment