పశ్చిమగోదావరి: దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి తన కుటుంబానికి చేసిన మేలును శ్రీనివాసరావు మరువలేదు. తన కూతురును బతికించిన ఆ కుటుంబానికి ఎల్లవేళలా కృతజ్ఞుడిగా ఉంటానని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించడంతో వెంటనే తాళ్లూరి శ్రీనివాసరావు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏలూరు సత్రంపాడుకు చెందిన శ్రీనివాసరావు తన సైకిల్ను వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2Kl0pZt
via IFTTT
No comments:
Post a Comment