17 May 2018

బాధిత కుటుంబాలకు రూ. 50 వేల సాయం

తూర్పు గోదావరి :  లాంచీ ప్రమాదంలో మృతిచెందిన కుటుంబాలకు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఘోరప్రమాదం చోటు చేసుకుందని, ఈ దుర్ఘటన జరిగిన వెంటనే మృతుల కుటుంబాలకు వైయస్‌ఆర్‌ సీపీ తరుపున రూ. 50 వేల చొప్పున నష్టపరిహారాన్ని ప్రకటించారు. ఈ మేరకు వైయస్‌ఆర్‌ సీపీ నేతలు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2L8IqGL
via IFTTT

No comments:

Post a Comment