పశ్చిమ గోదావరి: వైయస్ జగన్ మోహన్రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర ఈ నెల 13వ తేదీ పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తుందని పార్టీ నాయకులు ఆళ్లనాని, తలశీల రఘురాం, కోటగిరి శ్రీధర్ పేర్కొన్నారు. జిల్లాలో 13 నియోజకవర్గాల్లో 250 కిలోమీటర్లకు పైగా వైయస్ జగన్ పాదయాత్ర చేస్తారని తెలిపారు. ఈ నెల 14న ఏలూరు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2jM3Xsz
via
IFTTT
No comments:
Post a Comment