20 June 2018

పోటెత్తిన రాజోలు https://ift.tt/2tnFPkt

తూర్పు గోదావ‌రి:  ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌లో భాగంగా వైయ‌స్ జ‌గ‌న్ రానుండ‌టంతో రాజోలు ప‌ట్ట‌ణం వేలాది జ‌నంతో పోటెత్తింది. ఇవాళ సాయంత్రం ప‌ట్ట‌ణంలో ఏర్పాటు చేసిన భారీ బ‌హిరంగ స‌భ‌లో వైయ‌స్ జ‌గ‌న్ పాల్గొని ప్ర‌సంగించ‌నుండ‌టంతో నియోజ‌క‌వ‌ర్గం నుంచి వేలాదిగా జ‌నం త‌ర‌లివ‌చ్చారు. దీంతో ప‌ట్ట‌ణంలోని వీధులు కిట‌కిట‌లాడుతున్నాయి. ప‌ట్ట‌ణ‌మంతా వైయ‌స్ జ‌గ‌న్ ఫోటోలు, వైయ‌స్ఆర్‌సీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tnFPkt
via IFTTT June 20, 2018 at 09:40PM

No comments:

Post a Comment