20 June 2018

రాజోలు బహిరంగ సభ ప్రారంభం https://ift.tt/2tcpIqx

తూర్పు గోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా 194వ రోజు రాజోలు పట్టణంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభ కొద్ది సేపటి క్రితమే ప్రారంభమైంది. జననేత వైయస్‌ జగన్‌కు రాజోలు పట్టణంలో స్థానికులు, పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. అశేష జనవాహినిని ఉద్దేశించి వైయస్‌ జగన్‌ ప్రసంగించనున్నారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tcpIqx
via IFTTT June 20, 2018 at 10:44PM

No comments:

Post a Comment