కర్నూలు: రానున్న ఎన్నికల్లో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని పార్టీ నేత, రిటైర్డ్ ఐజీ మహమ్మద్ ఇక్బాల్ అన్నారు. బడుగు, బలహీనవర్గాలు, మైనార్టీల సంక్షేమానికి కట్టుబడిన పార్టీ వైయస్ఆర్ సీపీ అన్నారు. కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్ఆర్ సీపీ సెక్యులర్ పార్టీ అన్నారు. కొందరు కావాలనే ప్రతిపక్షంపై దుష్ప్రచారం చేస్తున్నారని, ఎన్నికల్లో
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tblRKr
via IFTTT June 20, 2018 at 09:36PM
No comments:
Post a Comment