చిత్తూరు: మామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతూ వైయస్ఆర్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట రైతులు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వైయస్ఆర్సీపీ నాయకులు మాట్లాడుతూ.. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఏ పంటకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు. ఒకవైపు వర్షాభావ పరిస్థితులు, మరో వైపు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అప్పుల
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t2jN7x
via IFTTT June 14, 2018 at 09:10PM
No comments:
Post a Comment