14 June 2018

ఉచిలి నుంచి ప్ర‌జా సంక‌ల్ప యాత్ర ప్రారంభం https://ift.tt/2JU6y26

తూర్పు గోదావ‌రి:  వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు తూర్పు గోదావ‌రి జిల్లాలో విశేష స్పంద‌న ల‌భిస్తోంది. గురువారం మ‌ధ్యాహ్నం భోజ‌న విరామం అనంత‌రం ఉచిలి నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర ప్రారంభించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న‌కు గ్రామ‌స్తులు ఘ‌న స్వాగ‌తం ప‌లికారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JU6y26
via IFTTT June 14, 2018 at 09:33PM

No comments:

Post a Comment