14 June 2018

ప్ర‌కృతి విపత్తులతో నష్టపోతున్నాం https://ift.tt/2JKb7sx

తూర్పుగోదావరి: పకృతి విపత్తులతో పూర్తిగా నష్టపోతున్నామని, తమను ఆదుకోవాలని అరటి రైతులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి మొరపెట్టుకున్నారు. కొత్తపేట నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో అరటిరైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ మేరకు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. నియోజకవర్గ పరిధిలని నాలుగు మండలాలు కొత్తపేట, ఆత్రేయపురం, రావులపాలెం, ఆర్మూరు మండలాల్లో భారీగా అరటితోటు సాగుచేస్తామని,

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JKb7sx
via IFTTT June 14, 2018 at 09:07PM

No comments:

Post a Comment