పశ్చిమగోదావరి: ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్ జగన్ను పైడిప్రరు నిర్వాసితుల మహిళలు కలిశారు. తమ నివాసాలు కూల్చి రోడ్డు్డన పడేశారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలు సావధానంగా విన్న వైయస్ జగన్ మనందరి ప్రభుత్వం రాగానే న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2HmCiru
via IFTTT June 06, 2018 at 10:35PM
No comments:
Post a Comment