6 June 2018

వైయస్‌ జగన్‌ను కలిసిన పొగాకు రైతులు https://ift.tt/2kTGKVT

పశ్చిమ గోదావరి జిల్లా: ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా  కామాయపాలెంలో వైయస్‌ జగన్‌ను పొగాకు రైతులు కలిశారు. మద్దతు ధర లేదని రైతులు వైయస్‌ జగన్‌కు వివరించారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ఏడాది ఓపిక పడితే మంచి రోజులు వస్తాయని భరోసా కల్పించారు. 

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2kTGKVT
via IFTTT June 06, 2018 at 10:33PM

No comments:

Post a Comment