పశ్చిమ గోదావరి: తణుకు చేనేత కార్మికులు వైయస్ జగన్ను కలిశారు. ఈసందర్భంగా తమకు ప్రత్యేకంగా చేనేత కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని వినతిపత్రం అందజేశారు. నూలుపై 50 శాతం సబ్సిడీ ఇవ్వాలని వైయస్ జగన్ను చేనేత కార్మికులు కోరారు. చేనేత కార్మికుల సమస్యలపై వైయస్ జగన్ సానుకూలంగా స్పందించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2szlzN2
via IFTTT June 06, 2018 at 10:37PM
No comments:
Post a Comment