19 June 2018

కందలపాలెంలో స‌మ‌స్య‌ల వెల్లువ‌ https://ift.tt/2yqaJye

తూర్పుగోదావ‌రి: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు పాద‌యాత్ర‌గా బ‌య‌లుదేరిన వైయ‌స్ జ‌గ‌న్‌కు కంద‌ల‌పాలెం గ్రామస్తులు త‌మ‌ స‌మ‌స్య‌లు వివ‌రించారు. వ‌ర‌ద వ‌స్తే త‌ల దాచుకునేందుకు స్థ‌లం లేకుండా పోతుంద‌ని, ప‌ట్ట‌ణానికి వెళ్లాలంటే తీవ్ర అవ‌స్థ‌లు ప‌డుతున్నామ‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. లంక గ్రామాల‌ను పాల‌కులు ప‌ట్టించుకోవ‌డం లేద‌ని ఫిర్యాదు చేశారు. వారి స‌మ‌స్య‌లు విన్న వైయ‌స్ జ‌గ‌న్‌..మ‌నంద‌రి

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yqaJye
via IFTTT June 19, 2018 at 06:06PM

No comments:

Post a Comment