అమరావతి: ప్రఖ్యాత మిమిక్రీ కళాకారుడు, అంతర్జాతీయంగా తెలుగువారికి ఎంతో కీర్తి ప్రతిష్ఠలు తీసుకువచ్చిన స్వర బ్రహ్మ నేరెళ్ల వేణు మాధవ్ మృతి పట్ల వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వేణుమాధవ్ మరణం తెలుగుజాతికి తీరని లోటు అని అన్నారు. తెలుగు రాష్ట్రాల్లో, దేశ వ్యాప్తంగా ఆయనకు
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2lknml7
via IFTTT June 19, 2018 at 05:58PM
No comments:
Post a Comment