ముస్లింలకు ఎంతో పవిత్రమైన రంజాన్ పండుగ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లోని ముస్లింలకువైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి శుభాకాంక్షలు(ఈద్ముబారక్) తెలిపారు.మహనీయుడైన మహ్మద్ ప్రవక్త ద్వారా దివ్య ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలోనేకావడంతో ముస్లింలు ఈ నెలకు అత్యంత ప్రాముఖ్యతనిస్తారన్నారు. రంజాన్ అంటే ఉపవాస దీక్షమాత్రమే కాదని, మనిషిలోని చెడు భావనల్ని, అధర్మాన్ని, ద్వేషాన్ని
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2tbIPjA
via IFTTT June 15, 2018 at 11:52PM
No comments:
Post a Comment