13 June 2018

బాబు ఉలికిపాటు https://ift.tt/2t8FJgu

గుమ్మడికాయ దొంగెవరంటే భుజాలు తడుముకున్నట్టుంది చంద్రబాబు వాటం చూస్తే. అక్కడ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర తూర్పుగోదావరి జిల్లాలో దద్దరిల్లిపోతుంటే ఇక్కడ చంద్రబాబు ఎన్నికల్లో ఈవీఎంలను బీజేపీ మేనేజ్ చేసే అవకాశం ఉందని, ఎప్పుడు ఎన్నికలొచ్చినా సిద్ధంగా ఉండాలని కంగారు పడుతున్నాడు. ప్రజా సంకల్పంలో ప్రజానేతకు హారతులు పడుతున్న

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t8FJgu
via IFTTT June 13, 2018 at 08:43PM

No comments:

Post a Comment