13 June 2018

చంద్రబాబుకు విజయసాయిరెడ్డి మరో సవాలు https://ift.tt/2t34gn2

హైదరాబాద: టీటీడీలో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని వైయస్‌ఆర్‌సీపీ ఎంపీ విజయసాయిరెడ్డి డిమాండు చేశారు. దర్యాప్తులో చంద్రబాబు నిర్దోషి అని తేలితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని విజయసాయిరెడ్డి సవాలు విసిరారు. నాలుగేళ్ల చంద్రబాబు పాలనను ప్రజలు గమనిస్తున్నారని విమర్శించారు.  విచారణ జరిపితే అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు. తనకు ఎలాంటి నోటీసులు అందలేదని

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2t34gn2
via IFTTT June 13, 2018 at 09:44PM

No comments:

Post a Comment