– వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న చంద్రబాబు– చంద్రబాబు పాలనలో అన్ని వర్గాలను వంచిస్తున్నారు హైదరాబాద్: రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రైవేట్ సంస్థలకు తాకట్టు పెడుతున్నారని వైయస్ఆర్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు ఎంవీఎస్ నాగిరెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. విజయవాడలోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ను చైనాకు తాకట్టు పెట్టారని, అమరావతిని సింగపూర్కు తాకట్టు పెట్టారని, రాబోయే రోజుల్లో అనేక విద్యా
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2K2HYMz
via IFTTT June 20, 2018 at 08:02PM
No comments:
Post a Comment