వైయస్ఆర్: కడప ఉక్కు పరిశ్రమ కోసం టీడీపీ నేతలు చేస్తున్నది దొంగ దీక్షలని వైనయస్ఆర్సీపీ ఎమ్మెల్యే అంజాద్బాషా విమర్శించారు. కడప స్టీల్ పరిశ్రమ సాధనకు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి చేపట్టిన 48 గంటల దీక్షకు అంజాద్బాషా మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కడప ఉక్కు పరిశ్రమ కోసం దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖరరెడ్డి కృషి
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2I4vJtZ
via IFTTT June 20, 2018 at 07:46PM
No comments:
Post a Comment