గుంటూరు: తెలుగుదేశం పార్టీ అరాచకాలను ఎప్పటికప్పుడు ఎండగడుతూనే ఉండాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ బూత్ కమిటీ సభ్యులకు సూచించారు. గుంటూరులో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ శిక్షణా తరగతులు రెండో రోజు కొనసాగుతున్నాయి. తరగతులకు ముఖ్యఅతిథులుగా పార్టీ అధికార ప్రతినిధి అంబటి రాంబాబు, రావి వెంకటరమణ, శ్రీకృష్ణదేవరాయలు, ఆది
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JptbYT
via IFTTT June 07, 2018 at 07:57PM
No comments:
Post a Comment