7 June 2018

హైదరాబాద్‌ నుంచి పరారైన బాబు కేంద్రంపై పోరాటం చేస్తారా? https://ift.tt/2JBF5lQ

విజయవాడ: తాను నిప్పు అని చెప్పుకునే చంద్రబాబు హైదరాబాద్‌ను వీడి విజయవాడ ఎందుకొచ్చారని అంబటి రాంబాబు ప్రశ్నించారు. అలాంటి వ్యక్తి కేంద్రంపై ఎలా పోరాటం చేస్తారా అని అనుమానం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని ఆయన విమర్శించారు. ఏపీలో సంక్షేమ పథకాలు పూర్తిగా కుంటుపడ్డాయని ఆయన మండిపడ్డారు.

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JBF5lQ
via IFTTT June 07, 2018 at 07:59PM

No comments:

Post a Comment