9 June 2018

అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లో ఆదుకుంటాం https://ift.tt/2JoqA5C

అగ్రిగోల్డ్‌ బాధితులకు వైయస్‌ఆర్‌ సీపీ భరోసాప్రభుత్వానికి న్యాయం చేయాలనే చిత్తశుద్ధి లేదువిజయవాడ: అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో అగ్రిగోల్డ్‌ సమస్యను పరిష్కరిస్తామని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి హామీ ఇచ్చారు. ఐదు రాష్ట్రాలకు సంబంధించిన అగ్రిగోల్డ్‌ బాధితుల సమస్యను అత్యంత ప్రాధాన్యత కలిగిందిగా భావించి బాధితుల పక్షాన నిలబడి వైయస్‌ఆర్‌ సీపీ

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JoqA5C
via IFTTT June 09, 2018 at 08:09PM

No comments:

Post a Comment