9 June 2018

ప్రతీ పనిలో రాజకీయ దురుద్దేశమే https://ift.tt/2LDPCuf

విజయవాడ: చంద్రబాబునాయుడు ఏ పని చేసినా దాంట్లో రాజకీయ దురుద్దేశం ఉంటుందని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్యే ఆదిమూలపు సురేష్‌ అన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితుల విషయంలో కూడా అదే జరిగిందన్నారు. అగ్రిగోల్డ్‌ బాధితులను ఆదుకునేందుకు ఏడాది క్రితం జీఎస్‌ఎల్‌ సంస్థ ముందుకు వచ్చిందని, అప్పుడు ఆస్తులు అప్పుల కంటే ఎక్కువగా ఉన్నాయని చెప్పారన్నారు. కానీ ఇప్పుడు

from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2LDPCuf
via IFTTT June 09, 2018 at 08:11PM

No comments:

Post a Comment