పశ్చిమ గోదావరి: ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా సాధనే ధ్యేయంగా 14 నెలల కాల వ్యవధి ఉన్నా ఎంపీ పదవులకు రాజీనామా చేసిన వైయస్ఆర్సీపీ నేతలకు మద్దతు వెల్లువెత్తుతోంది. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా శనివారం నిడదవోలు నియోజకవర్గంలోని కానూరు క్రాస్ వద్ద యువకులు ఫ్లకార్డు పట్టుకొని పాదయాత్రలో పాల్గొన్నారు. వారు వైయస్ జగన్ను కలిసి ప్రత్యేక
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2JKfojb
via IFTTT June 09, 2018 at 06:48PM
No comments:
Post a Comment