హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చంద్రబాబు అస్థిత్వం లేకుండా చేశారని వైయస్ఆర్సీపీ అధికార ప్రతినిధి వాసిరెడ్డి పద్మ మండిపడ్డారు. చంద్రబాబు నాలుగేళ్ల పాలన సందర్భంగా చేసిన వాగ్ధానాలు ఆశ్చర్యమేస్తుందన్నారు. ఈ నాలుగేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలు ప్రజలు చెప్పలేని పరిస్థితి నెలకొందన్నారు. కొత్తగా ఏర్పడిన రాష్ట్రాన్ని పాతికేళ్లు వెనక్కి తీసుకెళ్లారని విమర్శించారు.
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2y3nEGm
via IFTTT June 09, 2018 at 06:52PM
No comments:
Post a Comment