ఆరోపణలు నిరూపించకపోతే రాజీనామాలకు సిద్ధమా..?దమ్ముంటే సవాల్ స్వీకరించాలి కర్నూలు: టీడీపీ నేతలు తనపై చేసిన ఆరోపణలు నిరూపించకపోతే.. రాజీనామాలకు సిద్ధమా అంటూ పీఏసీ చైర్మన్, వైయస్ఆర్ సీపీ ఎమ్మెల్యే బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి సవాల్ విసిరారు. తన హక్కులు, ప్రతిష్టకు టీడీపీ నేతలు భంగం కలిగిస్తున్నారని బుగ్గన అసెంబ్లీ స్పీకర్కు, సెక్రటరీకి ఫిర్యాదు చేశారు. సభ
from Official YSR Congress Party - YSRCP, YS Jaganmohan Reddy, YS Rajashekar Reddy, Sharmila, Vijayamma - Ysrcongress.com https://ift.tt/2yl78RS
via IFTTT June 19, 2018 at 09:01PM
No comments:
Post a Comment